కింగ్ నాగార్జున కెరీర్లో అయన అభిమానులందరికీ ఎప్పుడూ గుర్తుండిపోయే సినిమా ‘మన్మధుడు’. ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది తెలుగు ప్రేక్షకులను. అటువంటి సినిమాలో ఈ సినిమాలో కధానాయికగా నటించిన అన్షు అంబానీని కూడా అభిమానుల గుండెల్లో ఇప్పటికే నిలిచిపోయే ఉంటుంది. ఆమె ఆకట్టుకునే నటన, అమాయకమైన చూపులు, మాటలతో అన్షు ఆ సినిమా సమయంలో కుర్రకారును ఫిదా చేసింది. అయితే ఆమె నాగార్జునతో నటించిన “మన్మధుడు”, ప్రభాస్ తో “రాఘవేంద్ర” సినిమాల తర్వాత ఆమె తెలుగులో మాత్రమే కాదు అసలు సినిమాలోనే కనిపించలేదు.
అప్కపుడు కనుమరుగైన అన్ట్షు ఇపుడు లండన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో హీరోయిన్ గా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం ఇష్టం లేక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలవ్వడానికి మొగ్గు చూపింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సచిన్ సగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అన్షు ప్రస్తుతం లండన్లో ఉంటోంది. అయితే లండన్ లో పుట్టిన అన్షు కు మోడలింగ్, ఇండియన్ సినిమాలపై అమితమైన ఆసక్తితో తెలుగు ఇండస్ట్రి వైపు అడుగులు వేసింది. లండన్లో అన్షు ఇపుడు ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…