మావోయిస్ట్ గడ్డం మధుకర్ కరోనాతో మృతి చెందాడు. ఈ నెల 2న కరోనా చికిత్సకోసం వరంగల్ వచ్చిన మధుకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై కరోనా చికిత్స్ కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు మధుకర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గడ్డం మధుకర్ మావోయిస్టు దండకారణ్య డివిజనల్ కమిటీ సెక్రెటరీగా ఉన్నారు. మధుకర్ స్వస్థలం కుమురం భీం జిల్లా జెజ్జూర్ మండలం కొత్తపల్లి గ్రామం. 22 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ దళంలో సభ్యుడిగా చేరారు. అయితే గడ్డం మధుకర్ తో పాటూ చాలా మంది మావోయిస్టు లీడర్లకు కరోనా సోకిందని పోలీసులు తెలిపారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…