గోపురం ఫోటోని షేర్ చేస్తూ వివాదంలో చిక్కుకున్న మెగా కోడలు… ఫైర్ అవుతున్న నెటిజన్స్!
Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మెగా కోడలిగా మాత్రమే కాకుండా అపోలో ఆసుపత్రి చైర్ పర్సన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ సలహాలు ఇస్తూ ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో మంచి కోసం ఉపయోగించే ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక గోపురం ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి బలైందని చెప్పవచ్చు.ఈ క్రమంలోని ఈమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాసన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గోపురం ఉన్న ఫోటో షేర్ చేశారు. అయితే ఈ గోపురంలో దేవుళ్ళతో పాటు కొందరు మనుషుల బొమ్మలు కూడా ఉన్నాయి.అయితే ఆ ఫోటోలలో తనతోపాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు ఎక్కడున్నారో కనిపెట్టండి అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.
ఇలా ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సమయానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో మెగా కోడలు ఉపాసన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోటో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ మీ పై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్లు ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…