Featured

మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్.. ఎందుకంటే?

సాధారణంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ పై మీడియా ఫోకస్ పెట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల విషయాలలో మీడియా మరింత ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే గత నెల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుంచి ప్రస్తుతం మా ఎలక్షన్స్ వరకు ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ మీడియా ఎక్కువ ఆత్రుతను కనబర్చిందని చెప్పవచ్చు.

ఇక సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో టీవీ9 రిపోర్టర్ ఏకంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో గొడవ పడిన సంగతి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో పవన్ వ్యాఖ్యలను కూడా హైలైట్ చేసింది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా టీవీ9 ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని మీడియా చుట్టుముట్టింది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి టీవీ9 ఉద్దేశిస్తూ.. మీకు ఇప్పుడు మంచి మ్యాటర్ దొరికింది కదా అని వెటకారంగా మాట్లాడారు. ఎప్పుడు మీడియా పై నోరుజారిన మెగాస్టార్ చిరంజీవి టీవీ9 పై ఇలా మాట్లాడారు అంటే సాయి ధరమ్ తేజ్ విషయంలో మీడియా చేసిన పనికి మెగా కుటుంబం చాలా ఫీల్ అయ్యారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా నిన్న ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నటి హేమ శివబాలాజీని కొరికిన సంఘటన వైరల్ అయింది.ఈ సంఘటనను కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్ వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక మా ఎన్నికలు కూడా అయిపోవడంతో ఓడిపోయిన క్యాండిడేట్ లతో డిబేట్ లు పెట్టి ఈ విషయాన్ని మరింత పెద్దది చేసి జనాలను ఎంటర్టైన్ చేయడానికి మీడియా సిద్ధమైనట్టు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…

7 minutes ago

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…

36 minutes ago

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన…

53 minutes ago

ఆ హీరో నా పక్కన ఉంటే చాలు.. ఏదైనా చేయగలను.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..

ప్రసిద్ధ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…

57 minutes ago

4 గంటల పాటు గాల్లోనే ఫ్లైట్.. భయంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…

1 hour ago

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

14 hours ago