Featured

మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్.. ఎందుకంటే?

సాధారణంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ పై మీడియా ఫోకస్ పెట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల విషయాలలో మీడియా మరింత ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే గత నెల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుంచి ప్రస్తుతం మా ఎలక్షన్స్ వరకు ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ మీడియా ఎక్కువ ఆత్రుతను కనబర్చిందని చెప్పవచ్చు.

ఇక సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో టీవీ9 రిపోర్టర్ ఏకంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో గొడవ పడిన సంగతి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో పవన్ వ్యాఖ్యలను కూడా హైలైట్ చేసింది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా టీవీ9 ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని మీడియా చుట్టుముట్టింది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి టీవీ9 ఉద్దేశిస్తూ.. మీకు ఇప్పుడు మంచి మ్యాటర్ దొరికింది కదా అని వెటకారంగా మాట్లాడారు. ఎప్పుడు మీడియా పై నోరుజారిన మెగాస్టార్ చిరంజీవి టీవీ9 పై ఇలా మాట్లాడారు అంటే సాయి ధరమ్ తేజ్ విషయంలో మీడియా చేసిన పనికి మెగా కుటుంబం చాలా ఫీల్ అయ్యారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా నిన్న ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నటి హేమ శివబాలాజీని కొరికిన సంఘటన వైరల్ అయింది.ఈ సంఘటనను కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్ వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక మా ఎన్నికలు కూడా అయిపోవడంతో ఓడిపోయిన క్యాండిడేట్ లతో డిబేట్ లు పెట్టి ఈ విషయాన్ని మరింత పెద్దది చేసి జనాలను ఎంటర్టైన్ చేయడానికి మీడియా సిద్ధమైనట్టు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

29 minutes ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

42 minutes ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

2 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

3 hours ago

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…

3 hours ago

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…

3 hours ago