ఎంఐ కంపెనీ మన దేశంలో స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసింది. ఈటీవీ ఏకంగా 75 అంగుళాల పొడవు ఉంది. అదే ఎంఐ క్యూ ఎల్ఈడి టీవీ 75. మనదేశంలో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన టీవీలలో షియోమీ టీవీ ఇదే.ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కే సిరీస్ డాల్బీ విజన్ ఫార్మాట్లో ఈ టీవీని లాంచ్ చేశారు.
ఎంఐ క్యూ ఎల్ఈడి టీవీ 75 ధరను మనదేశంలో రూ.1,19,999గా నిర్ణయించారు. అయితే ఇదే సైజులో ఉన్న ఇతర కంపెనీ ధరలతో పోలిస్తే షియోమీ తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ ని మనకు అందిస్తుంది. ఈటీవీ కి సంబంధించినటువంటి సేల్స్ మనదేశంలో ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతున్నాయి.ఫ్లిప్ కార్ట్, ఎంఐ ఆన్ లైన్ స్టోర్ లలో కూడా ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ లో 4కె సిరీస్ యూహెచ్డీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతం ఉండగా,120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.ఈ టీవీలో 30W స్టీరియో స్పీకర్ సిస్టంను అందుబాటులో ఉంది. దీనిలో 2 ట్వీటర్లు,4 ఊఫర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీని వాయిస్ కమాండ్స్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.ఒక హెచ్డీఎంఐ 2.1 పోర్టు, రెండు హెచ్డీఎంఐ 2.0 పోర్టులు, రెండు యూఎస్బీ 2.0 పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…