Devi Nagavalli: టీవీ9 న్యూస్ రీడర్ గా అందరికీ హిందూ సుపరిచితమైన దేవి నాగవల్లి గురించి అందరికీ తెలిసిందే. న్యూస్ రీడర్ గా యాంకర్ గా అందరికీ సుపరిచితమైన ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే ఈమె ముక్కుసూటితనం కారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది.
ఈ విధంగా జర్నలిజం అంటే ఎంతో మక్కువ వున్న దేవి నాగవల్లి అదే ఫీల్డులో ఎంతో అద్భుతంగా రాణిస్తున్న సమయంలో తన ఇంట్లో ఆమెను బలవంతం చేసి అమెరికా సంబంధం రావడంతో బలవంతంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన తర్వాత తనతో పాటు అమెరికా వెళ్లి అక్కడ తన కుటుంబంతో కలపడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను.
ఇక పెళ్లయిన వెంటనే బాబు కూడా పుట్టాడని ఇక్కడ బయట అందరిలో కలిసి తిరుగుతూ.. ఉండి తనకు అక్కడ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలంటే అసలు నచ్చలేదు. మనిషి అమెరికాలో ఉన్న మనసు మాత్రం జర్నలిజం వైపు ఉండేది. అందుకే ఈ విషయాన్ని వారితో చెప్పి తిరిగి ఇండియా వచ్చేయాలని ఎన్నో సార్లు అనుకున్నాను.
అయితే పెళ్లి అయిన వెంటనే ఈ విషయాన్ని వారికి చెబితే ఎలా స్వాగతిస్తారు అని నాలో నేనే అధైర్య పడ్డాను. నా భర్త, ఆయన కుటుంబం చాలా మంచి వారు. ఇలా ప్రతిరోజు నాలో నేనే బాధపడుతూ ఉండగా ఒక రోజు ధైర్యం చేసి తనకు అక్కడ ఉండాలి అనిపించడంలేదు అనే విషయాన్ని తన భర్తతో చెబితే తన అభిప్రాయానికి గౌరవం ఇచ్చారు. అలా మా ఇద్దరి మధ్య మ్యూచువల్ డైవర్స్ తీసుకొని తిరిగి ఇండియాకి వచ్చానని తెలిపారు. విడాకులకు అప్లై చేసిన కేవలం ఆరు నెలల్లోనే విడాకులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుని అమెరికాలో హ్యాపీగా సెటిల్ అయ్యాడని తెలిపారు. నేను కూడా ఇండియా వచ్చిన తర్వాత తిరిగి నాకెంతో ఇష్టమైన ఈ జర్నలిజం ఫీల్డులో స్థిరపడ్డారని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…