Political News

AP: ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తాం… మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు?

AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి రావడం కోసం ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున హామీలను ప్రకటించారు. ఇందులో భాగంగా తల్లికి వందనం కూడా ఒకటి. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ప్రతి ఇంట్లో ఒక విద్యార్థికి 15000 రూపాయలను అందజేశారు.

ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం సైతం స్థానం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ ఒక్కొక్కరికి 15వేల రూపాయలు చొప్పున అందజేస్తామని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిల్లలు పాఠశాలలకు కూడా వెళ్తున్న కానీ ఇప్పటివరకు ఈ పథకం గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేదు.

తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమ్మకు వందనం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అందజేస్తామని తెలిపారు. ఇక ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే వారితో పాటు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

ప్రవేట్ పాఠశాల విద్యార్థులకు..
అమ్మకు వందనం పథకానికి మార్గదర్శకాలు జారీ చేయడానికి మరికాస్త సమయం పడుతుందని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ జరగకూడదు అనేది మా లక్ష్యం అని తెలిపారు. ఈ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి 15000 రూపాయలు తప్పనిసరిగా అందజేస్తామంటూ ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.. ఇప్పటికే పాఠశాలలో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం అందకపోవడంతో పలువురు ఈ అమ్మకు వందనం పథకంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 days ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 days ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 days ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 days ago