YS Sharmila: ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో చంద్రబాబు నాయుడు అమరావతి కోసం నిధులు తీసుకువచ్చారు అంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మీడియా సమావేశంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు బిజెపి వీరందరినీ ఒక్కొక్కరిని వెయ్యి కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారా అంటూ ఈమె విమర్శలు చేశారు. కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం కేవలం 15 వేల కోట్ల రూపాయలకు చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కేంద్రం 15000 కోట్ల రూపాయలు ముష్టి వేస్తే పండగ చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఎక్కడ..
బడ్జెట్లో ఎక్కడా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ఈమె తెలిపారు.బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే సెన్సెక్స్ 1200 పాయింట్స్ పడిపోయిందని తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని షర్మిల ప్రశ్నించారు.కర్నూల్, కోపర్తి దగ్గర ఇండ్రస్ట్రీ హబ్కి ఎంత ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్ అంటే అంకెలకి సంబంధించిన అంశం అంటూ ఈమె బడ్జెట్ పై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…