Naresh -Pavithra Lokesh:గత కొద్దిరోజులుగా మీడియా వార్తలలో ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి వారిలో నరేష్ పవిత్ర లోకేష్ ఒకరు. ఈ జంట లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి నాన్న రచ్చ చేశారు.
నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ ఈమె పెద్ద ఎత్తున సంచలనం సృష్టించారు.ఇలా వీరి ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరగడమే కాకుండా రమ్య రఘుపతి ఏకంగా నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇలా ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా తాజాగా నరేష్ పవిత్ర బంధంలో భారీ ట్విస్ట్ బయటపడింది.పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉండడం కోసం ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని ఆ అగ్రిమెంట్ ప్రకారమే వీరు రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉండటం వల్ల ఆయన నెలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఆమెకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో నరేష్ ఒకవేళ పవిత్ర లోకేష్ ను వదిలించుకోవాలనే ప్రయత్నాలు కనుక చేస్తే తనకు భరణం కింద 50 కోట్ల రూపాయలు చెల్లించాలని ఈ అగ్రిమెంట్లో రాసి ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి వీరి బంధం గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…