Naresh -Pavithra Lokesh:గత కొద్దిరోజులుగా మీడియా వార్తలలో ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి వారిలో నరేష్ పవిత్ర లోకేష్ ఒకరు. ఈ జంట లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి నాన్న రచ్చ చేశారు.
నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ ఈమె పెద్ద ఎత్తున సంచలనం సృష్టించారు.ఇలా వీరి ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరగడమే కాకుండా రమ్య రఘుపతి ఏకంగా నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇలా ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా తాజాగా నరేష్ పవిత్ర బంధంలో భారీ ట్విస్ట్ బయటపడింది.పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉండడం కోసం ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని ఆ అగ్రిమెంట్ ప్రకారమే వీరు రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉండటం వల్ల ఆయన నెలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఆమెకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో నరేష్ ఒకవేళ పవిత్ర లోకేష్ ను వదిలించుకోవాలనే ప్రయత్నాలు కనుక చేస్తే తనకు భరణం కింద 50 కోట్ల రూపాయలు చెల్లించాలని ఈ అగ్రిమెంట్లో రాసి ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి వీరి బంధం గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…