సైదాబాద్ చిన్నారి అత్యాచార ఘటన యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను ఎంతో కృంగ తీసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని పట్ల అంత దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు స్పందించారు. ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డను అంత దారుణంగా అత్యాచారం చేసి చంపిన ఆ నిందితుడిని ఈ భూమిపై ఉండకూడదని అతనిని ని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలు మంచు మనోజ్ ఈ విషయంపై స్పందించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు కఠినంగా శిక్షపడేలాని తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా మీడియాను ఉద్దేశించి మీడియా ఇలాంటి వారి పట్ల ఫోకస్ చేసి, చిన్నారికి న్యాయం జరిగేలా చూడమని తెలిపారు. అదే విధంగా ఈ చిన్నారి ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ ఇంతగా దిగజారిపోయిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం.. ఈ సమాజంలో మన బిడ్డలు ఎలా బతకాలి అంటూ స్పందించారు.
ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలు నిందితుడు రాజు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల నగదును పోలీసులు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్నారి ఘటనపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. ఈ సందర్భంగా నాని స్పందిస్తూ బయటేక్కడో ఉన్నాడు.. ఉండకూడదు అంటూ సింపుల్ గా తన వైల్డ్ రియాక్షన్ చూపించారు.
అదే విధంగా దర్శకుడు ఈ ఘటన పై స్పందిస్తూ నిందితుడు బయట తిరుగుతున్నాడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి..అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ ప్రతి ఒక్కరు ఈ చిన్నారి అత్యాచార ఘటన పై స్పందిస్తూ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు నిద్రపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హార్మోన్ల…
వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…
హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…
రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…