Vijayashanthi:nమహేష్ బాబుని 'గారు' అన్న విజయశాంతిని తప్పుబట్టిన నెటిజెన్.. రాములమ్మ రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాలసిందే!
Vijayashanthi: విజయశాంతి.. స్టార్ హీరోయిన్ గా దాదాపు సౌతిండియాలో అందరు అగ్రనటులతో నటించింది. తెలుగులో లేడీ ఓరియంట్ సినిమాకు కేరాఫ్ గా నిలిచింది. తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న విజయశాంతి… ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. బీజేపీ పార్టీలో విజయశాంతి ఫైర్ బ్రాండ్ గా ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తోంది.
గతేడాది.. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పింది. అయితే సంవత్సరం నుంచి కొత్తగా ఏ సినిమాను కూడా ఒప్పుకున్నట్లు లేదు. అయితే తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుకు కరోనా సోకింది.
ఈవిషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపాడు. అయితే వ్యాక్సిన్ వేయించుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. వ్యాక్సిన్ వల్ల మనం హాస్పిటల్ లో చేరే పరిస్థితి ఏర్పడదని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే విజయశాంతి.. ‘మహేష్ బాబు గారు’ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేసింది. దీన్ని చూసిన ఓ నెటిజెన్… మహేష్ బాబు అంటే సరిపోతుంది కదా మేడమ్ ..‘గారు’ ఎందుకని ప్రశ్నించాడు. ఆ నెటిజెన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది విజయశాంతి. ‘‘నా గురువులు అటల్ బిహారీ వాజ్ పేయి జీ, అద్వానీ జీ నాకు ఇది నేర్పించారని.. వాళ్లేప్పుడు తనని విజయశాంతి గారు అనే సంభోదిస్తారని.. నేను కూడా అలానే ఎవరినైనా ‘గారు’ అనే సంభోదిస్తా అని చెప్పింది. చిన్నవారి
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…