ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం వైపుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల 11 నుంచి ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ వరుస భేటీలు జరపనున్నారు. ముందుగా ఏపీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరపనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా రాష్ట్ర నేతలకు అహ్వనం అందింది. ఏపీలో స్తబ్ధుగా ఉన్న పార్టీని క్రీయశీలకం చేయడం ఏం చేయాలనే దానిపై నేతల అభిప్రాయం సేకరించనున్నారు రాహుల్ గాంధీ. అలాగే ఏపీ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై కూడా రాహుల్ చర్చలు జరపనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు.. వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తన ప్రభావాన్ని కోల్పోయింది.. ఇన్నాళ్ళు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పార్టీ పగ్గాలు తీసుకుని బండిని లాక్కొచ్చారు. ప్రస్తుతం శైలజానాథ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పార్టీని లైమ్ లైట్లోకి తీసుకరావడంపై ఏం చేయాలని దానిపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది.
తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…
అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…