Movie News

శిల్పాశెట్టికి మరో షాక్.. శిల్పాతో పాటు ఆమె త‌ల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు

పోర్నోగ్రఫీ కేసులో భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న శిల్ప శెట్టి కుటుంబం.. తాజాగా మరో వివాదంలో ఇర్కుకుంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ పోలీస్ స్టేష‌న్‌ల‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ నేతృత్వంలోని ఓ బృందం ముంబై చేరుకుంది.

శిల్పాశెట్టి అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా పేరుతో ఫిటినెస్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ సంస్ధకు శిల్ప చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సంస్థ విస్తరణలో భాగంగా మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జ్యోత్స్న చౌహాన్‌, రోహిత్‌ వీర్‌ సింగ్‌ అనే ఇద్దరికి వారి ఫ్రాంచెజ్‌ నెలకొల్పడానికి అనుమతి ఇచ్చి ఇరువురు దగ్గర నుండి కోటికి పైగా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న త‌ర్వాత ప్రాంఛైజీ విషయంలో శిల్ప నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. తల్లి,కూతుళ్ళు తమను మోసం చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

58 minutes ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

1 hour ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

3 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

3 hours ago

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…

4 hours ago

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…

4 hours ago