General News

రైతులకు శుభవార్త… పీఎం కిసాన్ 2000 రూపాయలు రైతులకు ఖాతాలో జమ!

కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ రైతులకు మరోసారి శుభవార్తను తెలియజేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతుల ఆర్థిక ఎదుగుదలను ఆకాంక్షిస్తున్న మోడీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 6000 రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే 50000 రైతుల ఖాతాల్లోకి ఒకేసారి కాకుండా రెండు వేల చొప్పున మూడు విడతలుగా వేస్తారు. ఈ విధంగా బియ్యం కిసాన్ ద్వారా డబ్బులు వేయటం వల్ల రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుంది.

ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా 8 వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ క్రమంలోనే 9న విడుదల రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఈ క్రమంలోనే వచ్చేనెల ఆగస్టులో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు రైతులకు అకౌంట్లో జమ కావడం వల్ల రైతులు వ్యవసాయ అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఈ పథకంలో చేరని వారు ఉంటే వెంటనే పీఎం కిసాన్ స్కీమ్ వెబ్సైట్ ద్వారా ఈ పథకంలో చేరి ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి ఆరు వేల రూపాయలను పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago