కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ రైతులకు మరోసారి శుభవార్తను తెలియజేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతుల ఆర్థిక ఎదుగుదలను ఆకాంక్షిస్తున్న మోడీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 6000 రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే 50000 రైతుల ఖాతాల్లోకి ఒకేసారి కాకుండా రెండు వేల చొప్పున మూడు విడతలుగా వేస్తారు. ఈ విధంగా బియ్యం కిసాన్ ద్వారా డబ్బులు వేయటం వల్ల రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుంది.
ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా 8 వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ క్రమంలోనే 9న విడుదల రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఈ క్రమంలోనే వచ్చేనెల ఆగస్టులో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు రైతులకు అకౌంట్లో జమ కావడం వల్ల రైతులు వ్యవసాయ అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఈ పథకంలో చేరని వారు ఉంటే వెంటనే పీఎం కిసాన్ స్కీమ్ వెబ్సైట్ ద్వారా ఈ పథకంలో చేరి ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి ఆరు వేల రూపాయలను పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…