కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ రైతులకు మరోసారి శుభవార్తను తెలియజేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతుల ఆర్థిక ఎదుగుదలను ఆకాంక్షిస్తున్న మోడీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 6000 రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే 50000 రైతుల ఖాతాల్లోకి ఒకేసారి కాకుండా రెండు వేల చొప్పున మూడు విడతలుగా వేస్తారు. ఈ విధంగా బియ్యం కిసాన్ ద్వారా డబ్బులు వేయటం వల్ల రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుంది.

ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా 8 వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ క్రమంలోనే 9న విడుదల రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఈ క్రమంలోనే వచ్చేనెల ఆగస్టులో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు రైతులకు అకౌంట్లో జమ కావడం వల్ల రైతులు వ్యవసాయ అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఈ పథకంలో చేరని వారు ఉంటే వెంటనే పీఎం కిసాన్ స్కీమ్ వెబ్సైట్ ద్వారా ఈ పథకంలో చేరి ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి ఆరు వేల రూపాయలను పొందవచ్చు.






























