కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ రైతులకు మరోసారి శుభవార్తను తెలియజేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతుల ఆర్థిక ఎదుగుదలను ఆకాంక్షిస్తున్న మోడీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఈ పథకం ద్వారా ప్రతి ఏటా...
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం సరికొత్త బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రతి సంవత్సరం దేశంలో అర్హులైన రైతులకు 6,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ స్కీమ్ నగదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నగదు...