”రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం” పేరును క్రేంద్ర ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పురుస్కారాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పేరుతో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచింది. క్రీడా పురస్కారం పేరుతో మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించింది.
ఇక క్రీడా విభాగానికి చెందిన ఈ ఖేల్ రత్న పురస్కారాన్ని 1991-92లో ఏర్పాటు చేశారు. ఈ పురస్కారానికి ఎంపికైన వారికి రూ.25 లక్షల వరకు నగదు బహుమతి ఇస్తారు. ఈ అవార్డును మొదటిసారి చదరంగం క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్కు అందజేశారు. ఇప్పటివనకు ఈ అవార్డు అందుకున్న క్రీడాకారులను ఓ సారి చూస్తే.. సచిన్ టెండూల్కర్, ధన్రాజ్ పిళ్ళై, పుల్లెల గోపీచంద్, అభినవ్ భింద్రా, లియాండర్ పేస్,అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, రాణీ రాంపాల్కు ఈ పురస్కారాన్ని పొందారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…