”రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం” పేరును క్రేంద్ర ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పురుస్కారాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పేరుతో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచింది. క్రీడా పురస్కారం పేరుతో మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించింది.
ఇక క్రీడా విభాగానికి చెందిన ఈ ఖేల్ రత్న పురస్కారాన్ని 1991-92లో ఏర్పాటు చేశారు. ఈ పురస్కారానికి ఎంపికైన వారికి రూ.25 లక్షల వరకు నగదు బహుమతి ఇస్తారు. ఈ అవార్డును మొదటిసారి చదరంగం క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్కు అందజేశారు. ఇప్పటివనకు ఈ అవార్డు అందుకున్న క్రీడాకారులను ఓ సారి చూస్తే.. సచిన్ టెండూల్కర్, ధన్రాజ్ పిళ్ళై, పుల్లెల గోపీచంద్, అభినవ్ భింద్రా, లియాండర్ పేస్,అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, రాణీ రాంపాల్కు ఈ పురస్కారాన్ని పొందారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…