Poonam Kaur: మాయాజాలం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయయ్యారు నటి పూనమ్ కౌర్. ఇలా పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో నటిగా సక్సెస్ కాలేకపోయినా ఈమె మాత్రం ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు తరచూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఎంతో పేరు పొందారు.
ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలియజేయడం వల్ల తాను చేసే వ్యాఖ్యలు కారణంగా వార్తల్లో నిలుస్తూ ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. తాజాగా ఈమె ఒక కార్యక్రమంలో పాల్గొని వేదికపై కంటతడి పెట్టుకున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ నేను తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే పెరిగాను. కానీ నన్ను మాత్రం నా మతం పేరుతో వేరు చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.
నేను పంజాబీ అని, సిక్కు అని నా మతం చూసి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారని, అలా నన్ను వేరు చేయకండి నేను కూడా తెలంగాణ బిడ్డనే అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలపై పలువురు యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…