ఏపీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకరిపై ఒకరు వాదన ప్రతి వాదనలతో హీటెక్కిపోతోంది. పోసాని కృష్ణమురళి రెండు సార్లు విలేకరుల సమావేశం నిర్వహించి ఓ రేంజ్ లో పవన్ పై విరుచుకుపడ్డాడు. దీనిపై అతడి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్న పోసాని.. అందులో ఓ నటి గురించి ప్రస్తావన తెచ్చాడు. పంజాబీ అమ్మాయి, నటి అంటూ ఓ అంశాన్ని లేవనెత్తారు.
ఇది కూడా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. ప్రముఖ సినీ పరిశ్రమలోని పేరున్న ఓ వ్యక్తి ఆ పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేసి.. ఆపై అబర్షర్ చేయించాడని అతడు విమర్శలు చేశాడు. దమ్ముంటే అమ్మాయికి న్యాయం చేయాలని పవన్ కు సవాల్ విసిరాడు. ఆ అమ్మాయి పూనమ్ కౌర్ అంటూ.. ఆ అమ్మాయినే పరోక్షంగా అన్నాడనే వార్తలు వినిపించాయి.
దీంతో అప్పటి నుంచి పూనమ్ కౌర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ నటి కూడా ఆ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. సీని పరిశ్రమలో తనకు గురు అంటే ఒక్కరే అని.. అది కూడా దాసరి గారు అంటూ అన్నారు. ఈ రోజు దాసరి నారాయణ రావు ఉన్నట్టు.. ఆ దేవుడు ఓ సందేశాన్ని పంపించినట్టు అనిపించింది అంటూ .. మిస్ యూ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
అందులో ఏముందంటే.. ‘తాను రేప్ కు గురయ్యాను.. కానీ సమాజం తనను ఒక విధంగా చూస్తుంది.. శీలం పోయింది.. సిగ్గు పోయిందని అంటున్నారు.. కానీ తప్పు చేసింది వాడు.. వాడు సిగ్గుపడాలి.. నేనెందుకు సిగ్గుపడాలి అంటూ ఆ మహిళ ఆ వీడియోలో చెబుతుంది. ఈ మాటలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి. దీనిని చూసిన అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడో వచ్చిన ఈ వీడియో పూనమ్ షేర్ చేశారు. ఆమె ఈ వీడియో షేర్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…