Prabhas: సాధారణంగా సెలబ్రిటీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ స్టార్ హీరోల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ ఈ యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రానా వంటి హీరోలందరూ కూడా భారీగా యాడ్స్ చేస్తూ పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే చెప్పాలి. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ప్రభాస్ మాత్రం ఇలాంటి కమర్షియల్ యాడ్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన కూడా ఒక యాడ్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు.
ప్రభాస్ కేవలం ఒకే ఒక్క యాడ్ చేశారని తెలుస్తోంది బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ మహేంద్ర కారుని ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ లో నటించాడు. ఇదే ఈయన మొదటి చివరి యాడ్ అని చెప్పాలి.అయితే ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని ప్రభాస్ ఈ యాడ్ చేయడం కోసం ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్నది ఇప్పుడు అందరి మదిలో ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే ఈ యాడ్ చేసినందుకు ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. ఇక అదే సంస్థ ప్రభాస్ తో మరొక ఆడ్ చేయాలని భావించగా ప్రభాస్ మాత్రం చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది అయితే ఈయన వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం చేత ఇలా ఈ యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…