Featured

Prathyusha : ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంటుందని ఆ హీరోయిన్ కి ముందే తెలుసట… రోజుకో మలుపు తిరుగుతున్న కేసు…!

Prathyusha : శనివారం రాత్రి తన బోటిక్ లో కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఉదంతం ఫ్యాషన్ ప్రపంచంలో విస్మయానికి గురిచేసింది. ఇక రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక హీరోయిన్ పేరు వినిపిస్తోంది. పేరు బయటకి చెప్పకపోయినా త్వరలో విచారిస్తారని సమాచారం.

చివరి సారిగా స్నేహితులకు ఫోన్ కాల్, సెల్ఫీ వీడియో…..

ప్రత్యూష తన ఆత్మహత్య కు పది రోజులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ లో నొప్పిలేకుండా చావడం ఎలానో ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది. ఇక ముందస్తుగా బాత్ రూమ్ లో గాలి బయటికి పోకుండా కిటికీలను క్లోజ్ చేయించింది. చార్ కోల్ ను మండించడం ద్వారా వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వాయివును పీల్చి చనిపోవాలని పక్కా ప్రణాళిక వేసుకుంది. ఇక శనివారం చనిపోయే ముందు తన స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడిన ప్రత్యూష ఒక హీరోయిన్ తో కూడా మాట్లాడినట్లు సమాచారం.

ఇక డ్రైవ్ లో తాను ఎందుకు చనిపోవాలని అనుకుందో వివరంగా సుసైడ్ నోట్ రాసింది. సెల్ఫీ వీడియో కూడా తీసుకుంది. ఇవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ హీరోయిన్ పేరు బయటికి చెప్పకపోయినా విచారించాలని అనుకుంటున్నారట పోలీసులు. కాగా ఉపాసన కామినేని కి ప్రత్యూష మంచి ఫ్రెండ్ అందుకే చనిపోయాక ఆమె ఎంతో బాధ పడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. తెలివైన నిర్ణయాలు తీసుకునే నువ్వు ఇలా ఎందుకు చేసావ్ అంటూ బాధపడ్డారు. అయితే రోజుకో కొత్త విషయంలో తెలుస్తున్న ప్రత్యూష ఆత్మహత్య లో అసలు కారణం మాత్రం ఒంటరితనం, మానసిక ఒత్తిడే.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

8 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

8 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

8 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

8 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

8 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

9 hours ago