Featured

Producer Avula Giri : బాలకృష్ణ ఫోన్ చేసి బూతులు తిట్టాడు…: నిర్మాత ఆవుల గిరి

Producer Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహా నాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఎదిగిన ఆవుల గిరి కొన్ని కాంబినేషన్స్ ఎలా ఆగిపోయాయో ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

బాలకృష్ణ తిట్టాడు…

నరసింహా నాయుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న ఆవుల గిరి గారు ఆ సినిమాపై అంచనాల కంటే గోపాల్ గారి మీద నమ్మకంతో సినిమా తీసుకున్నానని చెప్పారు. ఆ సినిమా 100 రోజులు ఆడే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని విడుదలకు సిద్ధమైంది. థియేటర్ కావాలని అడగడంతో నరసింహా నాయుడు తీసేసి ఆ సినిమా వేద్దామని అనుకున్నాం. తారక్ మొదటి సినిమా కదా వేయాలని అనుకున్నాం.

అయితే నేను మంచిర్యాలలో ఏదో వేడుకలో ఉంటే బాలకృష్ణ గారు ఫోన్ చేసి బాగా తిట్టారు. దాంతో సినిమాను కొనసాగించాం. కానీ నిన్ను చూడాలని సినిమాకు థియేటర్ ఇస్తామని మాటిచ్చామని పక్కన వేరే థియేటర్ ఇచ్చేలా మరో డిస్ట్రిబ్యూషన్ వాళ్ళతో మాట్లాడాం. అప్పట్లో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ చాలా బాగా పనిచేసుకునేవాళ్ళం. ఇప్పుడు స్వార్థం పెరిగిపోయి నేనే తినాలి అనే భావన ఎక్కువయపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి అంటూ ఆవుల గిరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

11 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

12 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

12 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

12 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

14 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

15 hours ago