Producer Chittibabu : ఏపీ రాజకీయాల మీద ఎవరికి ఎంత ఆసక్తి ఉందో కానీ రామ్ గోపాల్ వర్మకి మాత్రం బాగా ఆసక్తి. తాను రాజకీయాల్లోకి రాడు కానీ నిత్యం రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఏపీ రాజకీయాలే కావాలి. ఇటీవలే చంద్రబాబు నాయుడు టార్గెట్ గా గుంటూరు, కందుకూరు సభలలో జరిగిన ప్రమాదాలకు చంద్రబాబు కారణం అన్నట్లు మాట్లాడి హిట్లర్, ముస్సోలిని తరువాత నువ్వే అంటూ విమర్శించాడు. ఇక నేడు పవన కళ్యాణ్ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ కాపుల గౌరవంను కమ్మోళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు అంటూ కుల రాజకీయం చేసేసాడు. ఇక వర్మ కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు.
అమ్మయిల పాదాలు, తొడల గురించి మాట్లాడే వాడు వాడికెందుకు రాజకీయాలు…
ఇటీవల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడించారు. ఈ ఇష్యూ మీద వర్మ తన సోషల్ మీడియా ఖాతాద్వారా కాపులను మళ్ళీ కామ్మోళ్లకు తాకట్టు పెట్టావ్ అంటూ రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మోళ్ళు అంటూ పోస్ట్ చేసాడు. దీనిపై చిట్టిబాబు మాట్లాడుతూ అన్ని పార్టీల్లోను అన్ని కులాల వాళ్ళు ఉంటారు.
కేవలం పవన్ కళ్యాణ్ వెనుక కాపులందరు ఉన్నారనుకోవడం మూర్ఖత్వం. రాజకీయం బాగా తెలిసినోడు ఎవడూ ఆ మాట అనడు. అమ్మాయిల పాదాలు నాకుతూ వారి తొడల గురించి మాట్లాడే వోడ్కా వర్మ చెప్పే విషయాలను పెద్దగా పట్టించుకొనవసరం లేదు అంటూ మాట్లాడారు. రాజకీయాల గురించి ఏం తెలుసు, కేవలం ఒక నిప్పు రాజేయడానికే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటాడు అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…