టాలీవుడ్ కమిడియన్, ఎస్వీబిసి మాజీ చైర్మెన్ పృథ్విరాజ్ గత కొద్దిరోజులుగా మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.. అయన మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న విషయం తెలిసిందే.. టిక్ టాక్ మరియు మిగిలిన సోషల్ మీడియాలాలో తన వీడియోలను ఎడిట్ చేస్తున్నారని, తనను కించపరుస్తున్నారని అయన ఆరోపించారు. కాగా, వీటిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు.
గత కొద్దిరోజులుగా తన వీడియోలు ఎడిట్ చేస్తూ తనని ట్రోల్ చేస్తున్నారని మాజీ ఎస్వీబిసి చైర్మన్ పృద్వి రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పిర్యాదు చేస్తూ ఇటువంటి పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు పృద్వి. పృద్వి చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు పోలీసులు. త్వరలో ఇటువంటి పనులు చేసేవారిని పట్టుకుంటామని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…