ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక వైపు ఈ మహమ్మారి కట్టడికోసం లాక్ డౌన్ అమలులో ఉన్నా… కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో ఈ మహమ్మారి వ్యాప్తి కాస్త మెరుగ్గానే అనిపిస్తున్నా రోజు రోజుకు పెరుగుతున్న కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
మరోవైపు తాజగా సుప్రీం కోర్టు లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో సుప్రీం కోర్టులో ఉన్న ఇద్దరు రిజిస్ట్రార్లు క్వారంటైన్ కి తరలించారు. కాగా, కరోనా సోకినా వ్యక్తి గత వారం రోజుల్లో రెండు సార్లు సుప్రీం కోర్టుకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో అతడు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిసాడు అనే దానిపై పోలీసులు దృష్టిపెట్టారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…