ఎంతో అందంగా సాగిపోతున్న కుటుంబంలో కొన్ని మనస్పర్థలు తలెత్తేడం వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి తన భర్తకు దూరంగా ఉంటుందో మహిళ. అయితే ఈ క్రమంలోనే తనకంటే చిన్న వయసు యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన కూతురితో కలిసి ఆ యువకుడితో ఆ తల్లి కలిసే ఉంది.తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన కూతురుపై కూడా ఆ ప్రబుద్ధుడు కన్నేశాడు.ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లి యువకుడి పై పోలీస్ కేసుపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్ సంగూర్ జిల్లాకు చెందిన మహిళకు 2000 సంవత్సరంలో పెళ్లయింది.కొన్ని కుటుంబ కలహాల కారణాలవల్ల తన భర్త నుంచి గత నాలుగు సంవత్సరాలుగా విడిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ తల్లి మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.తన 14 సంవత్సరాల కూతురుని తీసుకొని అతనితోనే సహజీవనం చేస్తోంది. అయితే ఆ యువకుడు తన తల్లితో పాటు కూతురుపై కూడా కన్నేశాడు.
తల్లి ఇంట్లో లేని సమయంలో కూతురిపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వంటరిగా దొరికితే లైంగిక వాంఛలు తీర్చుకునే వాడు.ఈ విషయం తెలిసిన తల్లి భర్త లేని తనకు తోడుగా ఉంటాడని భావిస్తే, ఆ యువకుడు తన కూతురి పట్ల ఈ విధంగా ప్రవర్తించడంతో ఆ తల్లి నిర్ఘాంతపోయి అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన కూతురి పట్ల ఈ విధంగా ప్రవర్తించిన తీరును ఏంటి అని ప్రశ్నిస్తే తనని చితకబాదేవాడని, ఆమె పోలీసుల ఎదుట తెలిపింది. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై అత్యాచారం, పోక్సో, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…