మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ దర్శకులు రాజమౌళి, శంకర్ సారథ్యంలో సినిమాలను తీస్తున్నారు. అతడు హీరోగానే కాకుండా.. నిర్మాతగా కూడా ఎంతో విజయవంతం అయినట్లు నిరూపించుకున్నాడు. అతడు సినిమాల ద్వారానే కాదు.. అటు బిజినెస్ లల్లో కూడా పెట్టుబడి పెట్టి సంపాదిస్తున్నారు.
తన భార్య ఉపాసన కూడా బిజినెస్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అతడు అందకముందు ట్రూజెట్ లాంటి సంస్థల్లో పెట్టుబడి పెట్టి లభాలను గడించిన విషయం తెలిసిందే. అయితే అతడు ప్రస్తుతం ఓ న్యూస్ ఛానల్ ను కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాల్టీస్ మొత్తం పూర్తయ్యాయని కూడా తెలుస్తోంది. ఆ ఛానల్ పెద్ద పాపులారిటీ ఉన్నది కాదు.. ప్రస్తుతం నష్టాల్లో కూడా నడుస్తుంది.
ఆ ఛానల్ ఎంతో మంది చేతులు మారినట్లు సమాచారం. దీంతో ఆ యజమాని రాం చరణ్ కు ఈ ఛానల్ ను అమ్ముతున్నారు. ఇంత నష్టాల్లో ఉన్నా రాంచరణ్ పెట్టుబడితో దానిని లాభాల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.
జనసేన పార్టీ అధినేతకు న్యూస్ ఛానల్ బలం ఎక్కువగా లేదు. ఆ మీడియా బలాన్ని రెట్టింపు చేయడానికి అతడు ఈ ప్లాన్ వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రామ్ చరణ్ మరో రెండు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లను కూడా కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట.
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…
టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా,…
టాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జే. డి. చక్రవర్తి ప్రస్తుతం తన తాజా సినిమా ప్రమోషన్స్లో బిజీగా…
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…