మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ దర్శకులు రాజమౌళి, శంకర్ సారథ్యంలో సినిమాలను తీస్తున్నారు. అతడు హీరోగానే కాకుండా.. నిర్మాతగా కూడా ఎంతో విజయవంతం అయినట్లు నిరూపించుకున్నాడు. అతడు సినిమాల ద్వారానే కాదు.. అటు బిజినెస్ లల్లో కూడా పెట్టుబడి పెట్టి సంపాదిస్తున్నారు.
తన భార్య ఉపాసన కూడా బిజినెస్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అతడు అందకముందు ట్రూజెట్ లాంటి సంస్థల్లో పెట్టుబడి పెట్టి లభాలను గడించిన విషయం తెలిసిందే. అయితే అతడు ప్రస్తుతం ఓ న్యూస్ ఛానల్ ను కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాల్టీస్ మొత్తం పూర్తయ్యాయని కూడా తెలుస్తోంది. ఆ ఛానల్ పెద్ద పాపులారిటీ ఉన్నది కాదు.. ప్రస్తుతం నష్టాల్లో కూడా నడుస్తుంది.
ఆ ఛానల్ ఎంతో మంది చేతులు మారినట్లు సమాచారం. దీంతో ఆ యజమాని రాం చరణ్ కు ఈ ఛానల్ ను అమ్ముతున్నారు. ఇంత నష్టాల్లో ఉన్నా రాంచరణ్ పెట్టుబడితో దానిని లాభాల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.
జనసేన పార్టీ అధినేతకు న్యూస్ ఛానల్ బలం ఎక్కువగా లేదు. ఆ మీడియా బలాన్ని రెట్టింపు చేయడానికి అతడు ఈ ప్లాన్ వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రామ్ చరణ్ మరో రెండు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లను కూడా కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…