Ramoji Rao: రామోజీ గ్రూప్స్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఈయన గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే శనివారం ఉదయం తెల్లవారుజామున ఈయన మరణించారు. ఇక ఈయన మరణ వార్త తెలిసి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు మీడియా రంగం వారు తనకు నివాళులు అర్పించారు.
ఇక నిన్నటి నుంచి సందర్శనార్థం రామోజీ ఫిలిం సిటీలో తన నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఇక నేడు 10 గంటల సమయంలో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అయితే ఈయన రామోజీ ఫిలిం సిటీలో ముందుగా నిర్మించుకున్నటువంటి స్మారక చిహ్నంలోనే ఆయన అంత్యక్రియలు ముగిసాయి.
ఎంతోమంది ఆశ్రమ నయనాల నడుమ రామోజీరావు అంతిమయాత్ర జరిగింది. ఇక ఈ అంతిమయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు తన పాడే మోసారు. ఇలా బాధతత్త హృదయంతో రామోజీరావుకి తన కుటుంబీకులు స్నేహితులు వీడ్కోలు పలికారు. పత్రికా రంగంలో ఎంతో ఒరవడిని సాధించిన రామోజీరావు ఇక తన ప్రస్తానానికి సెలవు చెబుతూ దివికే గారు.
ఇక సెలవు..
ప్రస్తుతం ఈయన అంతిమయాత్రకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రతికుండగానే తన అంత్యక్రియలు ఎక్కడ జరగాలనే విషయాలన్నింటిని కూడా తెలియజేయడమే కాకుండా తనకు నచ్చినట్టు తన సమాధిని నిర్మించుకొని మరణించడం అందరిని మరింత కంటతడిని పెట్టిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…