Categories: FeaturedGeneral News

నలుగురు యువకులతో పారిపోయిన అమ్మాయి..! పెళ్లి కోసం లక్కీ డ్రా !!

“నలుగురిని చూడూ.. ముగ్గురిని సెలెక్ట్ చెయ్.. ఇద్దరినీ ట్రై చెయ్.. ఒక్కరిని పెళ్లి చేసుకో..” ఇది కళ్యాణ రాముడు సినిమాలో వేణు తొట్టెంపూడి చెప్పిన డైలాగ్. అక్షారాల అదే ఫాలో అయింది ఉత్తరప్రదేశ్ లోని ఒక అమ్మాయి. అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా లో నివశిస్తున్న ఒక అమ్మాయి, ఏకంగా నలుగురు యువకులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించింది.

నిజం ఎంతోకాలం దాగదు కదా.. ఏదోలా విషయం తెలుసుకున్న నలుగురు యువకులు కలిసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళారు. దీనితో రంగంలో దిగిన గ్రామస్తులు వారిని ఊరికి తీసుకొచ్చి ఆయువకులలో ఎవరో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. నీకు ఎవరంటే ఇష్టం ఆని ఆ అమ్మాయిని అడగగా.. ” తనకు అందరూ ఇష్టమే ” అని సమాధానం ఇచ్చింది. దీనితో మీలో ఎవరో ఒకరిని నిర్ణయించుకోండి అని అబ్బాయిలని అడిగితె వారు కూడా తెల్చుకోలేకపోయారు. దీనితో చేసేదేం లేక గ్రామస్తులు లక్కీ డ్రా తీసారు. అందులో పేరు వచ్చిన యువకుడితో పెళ్లి చేసారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

21 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

22 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago