“నలుగురిని చూడూ.. ముగ్గురిని సెలెక్ట్ చెయ్.. ఇద్దరినీ ట్రై చెయ్.. ఒక్కరిని పెళ్లి చేసుకో..” ఇది కళ్యాణ రాముడు సినిమాలో వేణు తొట్టెంపూడి చెప్పిన డైలాగ్. అక్షారాల అదే ఫాలో అయింది ఉత్తరప్రదేశ్ లోని ఒక అమ్మాయి. అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా లో నివశిస్తున్న ఒక అమ్మాయి, ఏకంగా నలుగురు యువకులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించింది.
నిజం ఎంతోకాలం దాగదు కదా.. ఏదోలా విషయం తెలుసుకున్న నలుగురు యువకులు కలిసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళారు. దీనితో రంగంలో దిగిన గ్రామస్తులు వారిని ఊరికి తీసుకొచ్చి ఆయువకులలో ఎవరో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. నీకు ఎవరంటే ఇష్టం ఆని ఆ అమ్మాయిని అడగగా.. ” తనకు అందరూ ఇష్టమే ” అని సమాధానం ఇచ్చింది. దీనితో మీలో ఎవరో ఒకరిని నిర్ణయించుకోండి అని అబ్బాయిలని అడిగితె వారు కూడా తెల్చుకోలేకపోయారు. దీనితో చేసేదేం లేక గ్రామస్తులు లక్కీ డ్రా తీసారు. అందులో పేరు వచ్చిన యువకుడితో పెళ్లి చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…