2020 అందరికీ చేదు అనుభవాలే మిగిల్చింది. ఒక వైపు కరోనా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది.. ఇక భాగ్యనగర వాసులను అయితే కరోనాతో పాటు వరదలు కూడా బెంబేలెత్తించాయి. 2020 అక్టోబర్ లో సంభవించిన ఈ ఉత్పాదాన్ని ఎవరూ మర్చిపోలేరు. అయితే తాజగా ఈ వరదల బీభత్సానికి కారణం హైదరాబాద్ లో జరిగిన ఆక్రమణలే కారణం అని తేల్చి చెప్పింది నీతి అయోగ్.
ఒకప్పుడు హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల ప్రాంతాలలో దాదాపు లక్ష వరకు చెరువులు, కుంటలు, బావులు వంటి నీటి వనరులు ఉండేవని.. ఇప్పుడు ఆ లక్ష కాస్త 185కి తగ్గిపోయాయని వెల్లడించింది. చెరువులు, కుంటలను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఈ ఉత్పాతం సంభవించిందని పేర్కొంది. హుస్సేన్ సాగర్ గట్లు, నాలాలన్నీ కబ్జాలకు గురవడమే ప్రధాన కారణమని తెలిపింది నీతి అయోగ్.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…