2020 అందరికీ చేదు అనుభవాలే మిగిల్చింది. ఒక వైపు కరోనా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది.. ఇక భాగ్యనగర వాసులను అయితే కరోనాతో పాటు వరదలు కూడా బెంబేలెత్తించాయి. 2020 అక్టోబర్ లో సంభవించిన ఈ ఉత్పాదాన్ని ఎవరూ మర్చిపోలేరు. అయితే తాజగా ఈ వరదల బీభత్సానికి కారణం హైదరాబాద్ లో జరిగిన ఆక్రమణలే కారణం అని తేల్చి చెప్పింది నీతి అయోగ్.
ఒకప్పుడు హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల ప్రాంతాలలో దాదాపు లక్ష వరకు చెరువులు, కుంటలు, బావులు వంటి నీటి వనరులు ఉండేవని.. ఇప్పుడు ఆ లక్ష కాస్త 185కి తగ్గిపోయాయని వెల్లడించింది. చెరువులు, కుంటలను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఈ ఉత్పాతం సంభవించిందని పేర్కొంది. హుస్సేన్ సాగర్ గట్లు, నాలాలన్నీ కబ్జాలకు గురవడమే ప్రధాన కారణమని తెలిపింది నీతి అయోగ్.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…