2020 అందరికీ చేదు అనుభవాలే మిగిల్చింది. ఒక వైపు కరోనా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది.. ఇక భాగ్యనగర వాసులను అయితే కరోనాతో పాటు వరదలు కూడా బెంబేలెత్తించాయి. 2020 అక్టోబర్ లో సంభవించిన ఈ ఉత్పాదాన్ని ఎవరూ మర్చిపోలేరు. అయితే తాజగా ఈ వరదల బీభత్సానికి కారణం హైదరాబాద్ లో జరిగిన ఆక్రమణలే కారణం అని తేల్చి చెప్పింది నీతి అయోగ్.
ఒకప్పుడు హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల ప్రాంతాలలో దాదాపు లక్ష వరకు చెరువులు, కుంటలు, బావులు వంటి నీటి వనరులు ఉండేవని.. ఇప్పుడు ఆ లక్ష కాస్త 185కి తగ్గిపోయాయని వెల్లడించింది. చెరువులు, కుంటలను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఈ ఉత్పాతం సంభవించిందని పేర్కొంది. హుస్సేన్ సాగర్ గట్లు, నాలాలన్నీ కబ్జాలకు గురవడమే ప్రధాన కారణమని తెలిపింది నీతి అయోగ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…