Categories: FeaturedGeneral News

తోకపై నిల్చొని అరుస్తున్న కింగ్ కోబ్రాలు.. భయాందోళనలో గిరిజనులు.. ఎక్కడంటే..!

సాధారణంగా కోబ్రాలు పగలు చెట్లపై నిద్రిస్తుంటాయి. రాత్రుల్లు మాత్రం అవి నిద్రపోవు. అయితే ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించిన పాపికొండల్లో మాత్రం ఈ కోబ్రాలు రాత్రి తమ తోకపై నిల్చొని అరుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 30 అడుగుల పొడవు ఉన్న ఈ కింగ్ కోబ్రాలు అప్పుడప్పుడు గ్రామాల్లోకి వచ్చి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు ఆ గిరిజనులు వాపోతున్నారు.

1978లో పాపికొండలు 591 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉండేది.. కానీ కేంద్రం దీనిని జాతీయ పార్కుగా ప్రకటించడంతో దాని పరిధి పెరిగింది. దీంతో అక్కడ జంతువులను, చెట్లను పరిరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో జంతువుల సంఖ్య మరింత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. కానీ గిరిజనులకు హాని కలిగించే జంతువులు మాత్రం తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇలా ఆ పాపికండల్లో నాలుగు బెంగాల్ టైగర్స్, 6 చిరుతలు, 30 అలుగులు, నాలుగు కింగ్ కోబ్రాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఇక్కడ కింగ్ కోబ్రాలు ఆ శబ్దాలు చేస్తుండటంతో ఆక్కడే నివసించే గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అద్భుతమైన వన్యప్రపంచంలో మొత్తం 1045 రకాల జంతువులున్నట్లు గుర్తించారు అధికారులు.

ఈ అభయారణ్యం ఎంతో విలువైన వృక్ష సంపదకు నెలవుగా ఉంది. వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. అయితే పాపికొండలు విహార యాత్రలకు అనువైన ప్రదేశంగా కూడా అధికారులు తీర్చిదిద్దారు. ప్రతీ సంవత్సరం అక్కడకు వేల సంఖ్యలో వచ్చి.. ఆనందంగా గడుపుతారని అధికారులు తెలుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

9 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

10 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

17 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

18 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

18 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago