Movie News

రష్మిక విషయంలో బాధపడుతున్న తల్లిదండ్రులు.. ఏం జరిగిందంటే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మికకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కేవలం దక్షిణాది సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు విషయంలో తన తల్లిదండ్రులు చాలా బాధ పడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ రష్మిక మాత్రం పలు సినిమా షూటింగులు అంటూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడపడంతో తన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారని తెలిపింది. కొద్ది రోజులపాటు షూటింగ్స్ వాయిదా వేసుకోమని తనకి చెబుతున్నట్లు తెలిపారు.

కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకోవడం మన చేతుల్లో ఉంది కానీ షూటింగ్స్ వాయిదా వేయడం మన చేతుల్లో లేదు కనుక ఈ అమ్మడు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు ఓ సందర్భంలో తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్‌ మల్హోత్రా మిషన్‌ మజ్ను, అమితాబ్‌తో గుడ్‌ బైతోపాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.

అదే విధంగా తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో స్థాయి లో తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్నారు. అలాగే శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న “ఆడాళ్ళు మీకు జోహార్లు”అనే చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

30 minutes ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

30 minutes ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

60 minutes ago

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

1 hour ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

2 hours ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

2 hours ago