పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా తెరకెక్కిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఈ సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంత వేడుకగా నిర్వహించారు.
సాధారణంగా ఏ సినిమా అయినా విడుదల అవుతుందంటే ఆ సినిమాలోని హీరో హీరోయిన్లు సినిమా ప్రమోషన్లలో పెద్దఎత్తున పాల్గొంటారు. కానీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా హీరోయిన్ మాత్రం ఎక్కడ ప్రమోషన్లలో కనిపించకపోవడంతో శ్రీదేవి హీరోయిన్ ఎక్కడ అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించినటువంటి ఆనంది సినిమా ప్రమోషన్లలో పాల్గొనక పోవడానికి కారణం ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర బృందంతో ఏమాత్రం సంబంధం లేకుండా, సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన పోవడానికి గల కారణం ఏమిటంటే.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ తల్లి కాబోతోంది. అందుకే సినిమా షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదని, ఈ విషయం తెలిసి చిత్రబృందం కూడా సైలెంట్ అయ్యారని, అందుకే ఈమె ప్రమోషన్స్లో కనిపించలేదని తెలియజేశారు.
ఇక సినిమా విషయానికి వస్తే సూరి బాబు పాత్రలో ఒక గ్రామీణ యువకుడి గా సుధీర్ బాబు కనిపించగా, సోడాల శ్రీదేవిగా ఆనంద్ కనిపించి సందడి చేశారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను భాగం ఆకట్టుకుంటుంది.ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు సినిమాపై ప్రశంసలు కు కురిపించారు.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…