స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం కొత్త మాల్వేర్ ఒకటి వెలుగులోకి వచ్చింది.. 8 ఆండ్రాయిడ్ యాప్స్లో ఇది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మాల్వేర్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే దక్షిణాసియా, అరేబియన్ దేశాలలోని యూజర్లు లక్ష్యంగా ఈ మాల్వేర్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ ఆసియా అరేబియా దేశాలలోని యూజర్లు ఈ మాల్వేర్ పని చేస్తున్నట్లు మెకేఫ్ మొబైల్ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఎనిమిది ఆండ్రాయిడ్ యాప్స్ కి ఏకంగా ఏడు లక్షలకి పైగా డౌన్ లోడ్ ఉన్నాయి.ఫోటో ఎడిటర్స్, వాల్ పేపర్స్, పజిల్స్, కీ బోర్డు స్కిన్స్, కెమెరా సంబంధిత యాప్స్ వంటి వాటిల్లో మాల్వేర్ ఉన్నట్లు మెకేఫ్ తెలిపింది.
ఈ మాల్వేర్ ఎస్ఎంఎస్ మెసేజ్ నోటిఫికేషన్లను యూజర్లకు వెళ్లకుండా హైజాక్ చేస్తుంది. దీని ద్వారా అనధికారిక కొనుగోళ్లను నిర్వహిస్తుంది. మొదటిగా ఈ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ తొలుత ఎంట్రీ అవుతాయి.తర్వాత అప్డేట్స్ ద్వారా మాలిసియస్ కోడ్ను ప్రవేశపెడుతున్నారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ 8 యాప్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…