కడప జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారిపై డి. అగ్రహారం వద్ద ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్ప పోందుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెందిన ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపలో జరిగే వివాహా కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
చిత్తూరు నుంచి టమాటా లోడుతో వస్తున్న మినీ లారీ డి.అగ్రహారం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఇన్నోవాను ఢికొట్టింది. పరిమితి మిచ్చిన వేగంతో ఉన్న రెండు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…