Sriya Reddy: సలార్ సినిమాలో రాధా రామ పాటలు నటించినటువంటి నటి శ్రియ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె తన నటనతో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు అయితే ఈ సినిమాలో ఏమైనా చూసినటువంటి కొందరు టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో విలన్ దొరికింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈవెన్ ఎక్కడో చూసాము అని కూడా పలువురు భావిస్తున్నారు.
ఇదివరకే విషయాలు హీరోగా నటించిన పొగరు సినిమాలో విలన్ పాత్రలో నటించిన జీవితంలో కూడా విశాల్ అన్నయ్యను పెళ్లాడి తనకు వదినగా వెళ్లారు. ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు అమెరికాలో ఉన్నటువంటి శ్రియా రెడ్డి అనంతరం చెన్నై తిరిగి వచ్చారు. ఇలా చెన్నై తిరిగి వచ్చినటువంటి ఈమె ఒక వెబ్ సిరీస్ లో నటించారు అనంతరం సలార్ సినిమాలో అవకాశం అందుకున్నారు.
ప్రముఖ నటుడు నిర్మాత విశాల్ అన్నయ్య విక్రంను పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడ్డారు. తాజాగా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు క్రికెట్ రంగానికి విడదీయరాని అనుబంధం ఉందని తెలుస్తుంది ఈమె ప్రముఖ క్రికెటర్ కుమార్తే అంటూ తాజాగా ఈమె గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
ప్రముఖ క్రికెటర్ కుమార్తె…
శ్రియా రెడ్డి తండ్రి భరత్ రెడ్డి ఈయన చెన్నైలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో భరత్ రెడ్డి టీం ఇండియా తరపున పలు మ్యాచ్లను ఆడారు.1978 నుంచి 81 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ 3 ఇంటర్నేషనల్ మ్యాచులలో వికెట్ కీపర్ గా నటించారు. ఇక ఈయన రిటైర్డ్ అయిన తర్వాత రెడ్డి క్లెంపాస్ట్ లో పనిచేయడమే కాకుండా క్రికెట్ శిక్షణ శిబిరాలను కూడా ప్రారంభించారు ఇలా ఈమెకు క్రికెట్ రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…