Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.ఈమె ఆరోగ్యంపై దృష్టి పెడుతూ కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చి అనంతరం సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకున్నారు.సమంత విడాకుల తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే ఈమెకు పూర్తిగా అనారోగ్యం చేయడంతో తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.
ఈ విధంగా తన సినిమా షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్నటువంటి సమంత మరికొన్ని సినిమాలకు కమిట్ అవుతూ అడ్వాన్సులు కూడా తీసుకున్నారు.అయితే గతంలో ఈ మాయోసైటిసిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి కారణంగా మరోసారి సమంత బాగా సఫర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.
ఎలాంటి ఒత్తిడి టెన్షన్ లేకుండా పూర్తిగా తన ఆరోగ్యం పైనే ఈమె దృష్టి పెట్టారు. దీంతో తాను కమిట్ అయినటువంటి సినిమాలకు తీసుకున్నటువంటి అడ్వాన్సుల్ కూడా తిరిగి వెనక్కి ఇచ్చారు. ఇలా సమంత దాదాపు మూడు భారీ ప్రాజెక్టులకు కమిట్ అయ్యారని తెలుస్తుంది.
ఈ విధంగా సమంత ఏకంగా మూడు సినిమాలకు కమిట్ కావడంతో ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చొప్పున సమంత 12 కోట్ల రూపాయలను నష్టపోయారని తెలుస్తోంది. అయితే తనకు డబ్బు కన్నా తన ఆరోగ్యమే ముఖ్యమని భావించిన సమంత ఇలా సినిమాలను వదులుకొని పూర్తిగా ఆరోగ్యం పైనే దృష్టి పెట్టారు. ఇక ఈమె చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…