సంఘవి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్టిర స్తానాన్ని సంపాదించుకున్న ఒకప్పటి నటి. శ్రీకాంత్ హీరోగా నటించిన “తాజ్ మహల్” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో “సింధూరం” సినిమాలో అమాయక యువతిగా నటించి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఆ తరువాత “ఆహా”, “సూర్యవంశం”, “సీతారామరాజు”, “మృగరాజు”, “సమరసింహారెడ్డి” ఇలా సుమారు ఒక నలభైకి పైగా సినిమాల్లో నటించింది.
పదిహేను ఏళ్లకు పైగా కొనసాగిన ఆమె కెరియర్ లో తెలుగుతో పాటు అనేక భాషల్లో నటించి అలరించింది. తెలుగులో చివరగా 2004 లో “ఆంధ్రావాలా” సినిమాలో నటించింది. ఆ తరువాత “ఒక్కడే కాని ఇద్దరు” అనే సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఆ తరువాత మరే సినిమాలోను నటించలేదు. అవకాశాలు తగ్గుతున్న సమయంలో 2016 లో వెంకటేష్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 39 సంవత్సరాలు. అయితే తాజగా ఒక పాపకి జన్మనిచింది. తన బిడ్డతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. అయితే 42ఏళ్ల వయసులో బిడ్డకు తల్లికావడంతో అభిమానులు కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నా… తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…