Senior Journalist Imandhi Ramarao : అలనాటి తారలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం అందరికి ఆసక్తి. అలాంటి విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు పలు ఇంటర్వ్యూ లలో చెబుతుంటారు. అలా తాజాగా ఏఎన్ఆర్, సావిత్రి కలిసి మందు తాగుతారనే విషయాన్ని జమున గారు పలు ఇంటర్వ్యూ లలో చెప్పిన సంగతులను జమున గారికి ఏఎన్ఆర్ గారికి మధ్య వైరం ఉండేదంటూ పలు ఆసక్తికర విషయాలను ఇమంది గారు పంచుకున్నారు.
సావిత్రి, ఏఎన్ఆర్ ఇద్దరు మందు తాగేవాళ్ళు….
సావిత్రి మందు తాగుతుందనే విషయం మహానటి సినిమా ద్వారా అందరికి తెలిసిన అంతకు ముందే జమున గారు పలు ఇంటర్వ్యూల్లో సావిత్రి గారి మందు అలవాటు గురించి బాహటంగానే చెప్పేసారు. ఇమంది గారు ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఏఎన్ఆర్, సావిత్రి, జమున ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటించినపుడు సావిత్రి, ఏఎన్ఆర్ ఇద్దరు కలిసి మందు తాగేవారని మందు తాగుతూ నన్ను ఏడిపించేవారని జమున చెప్పేవారంటు ఇమంది పంచుకున్నారు. జమునకు నాగేశ్వరావు గారికి సరిపడదని చెప్పారు.
జమున గారు అహంభావి అంటూ నాగేశ్వరావు భావించేవారు. అలాగే నాగేశ్వరావు గారు అమ్మాయిలను గోకడం వంటివి చేస్తారంటు జమున భావించేవారని ఇమంది తెలిపారు. అందుకే వారిద్దరు ఎపుడు సఖ్యతగా ఉండేవారు కాదు కేవలం సినిమాల వరకే కలిసి నటించేవారు కానీ బయట పెద్దగా మాట్లాడేవారు కాదు అంటూ ఇమంది గారు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…