Senior Journalist Imandhi Ramarao : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వరుస పర్యటనలతో సభలలో పాల్గొంటున్నారు. తాజాగా పాల్గొన్న కర్నూల్ సభకు మంచి జానధారణ రావడం ఇక ఆ తరువాత ఆయన మిగిలిన పర్యటనలోనూ ఆయన సభలకు జనాలు భాగనే వస్తున్నారు. అయితే దీనికి కారణం జగన్ సర్కారు మీద వ్యతిరేకత లేక తెలుగుదేశం పార్టీ జనాలను డబ్బులిచ్చి సభలకు పిలుచుకుంటున్నారా అనే సందేహాలు బాగా వ్యక్తం అయిన నేపథ్యంలో ఇవే నా చివరి ఎన్నికలు అంటున్న చంద్రబాబు సభలకు గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు విశ్లేషించారు.
అందుకే సభలకు జనం వెళ్తున్నారు…
ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగినందుకు జగన్ కి ఓటసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసినందుకు ఏమి జరుగుతోందో చూస్తున్నారు. జగన్ పాలనలో ఎవరు సంతృప్తిగా లేరు అందుకే మరోసారి టీడీపి వైపు చూస్తున్నారు. అనుభవం ఉన్న నేతను ఎంచుకోవడం మంచిదనే అభిప్రాయం మళ్ళీ వస్తోంది జనాల్లో అందుకే చంద్రబాబు సభలకు జనాలు వస్తున్నారు. కానీ ఇవే నా చివరి ఎన్నికలు ఈ సారి టీడీపీ రాకపోతే నేను అసెంబ్లీ లో అడుగుపెట్టను అంటూ చంద్రబాబు చేసిన వాఖ్యలను గురించి మాట్లాడుతూ ఇమంది గారు ఇలాంటి మాటలకు జనాలు నవ్వుతారు.
చివరి ఎన్నికలు ఒక్క ఛాన్స్ ఇవన్నీ కాదు ఎవరు వస్తే మంచిదో వారికి ఓట్లు వేస్తారు. చంద్రబాబు లాంటి నాయకుడు కూడా ఇలా లాస్ట్ ఛాన్స్ అంటే ఎలా ఆది తప్పు అంటూ అభిప్రాయపడ్డారు.ఈసారి జగన్ కి కష్టమే చంద్రబాబు, పవన్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు కలిసో పోటీ చేస్తే అంటూ జోష్యం చెప్పారు. అభివృద్ధి ఏంటి అన్నది అలాగే జగన్ గెలిస్తే ఏమవుతుందో ఇంతకుముందు చంద్రబాబు చెప్పాడు ప్రస్తుతం అదే జరుగుతోంది అనే అభిప్రాయానికి జనాలు వచ్చారు అంటూ ఇమందిగారు చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…