షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరు ప్రేమలో మునిగి తెలుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెంస్టెంట్ గా ఉన్న విషయం మనం అందరికి తేలిసిందే. ఇందులో గేమ్ అర్జున్ ప్రేక్షకులను మెప్పిస్తు ఉన్నాడు. మొదట డల్ గా ఉన్న రాను రాను తనలో మరొక యాంగిల్ ను చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. మొదటినుంచి వీరిద్దరూ కలిసి గేమ్స్ ఆడారు.కాని తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో షణ్ముఖ్ జస్వంత్ ఒంటరిగానే గేమ్ ఆడాడు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరి పై ఆధార ఆధారపడకుండా తన గేమ్ తాను ఆడాడు. ఇది తాజాగా జరిగిన ఎపిసోడ్ లు నాగార్జున షణ్ముఖ్ షణ్ముఖ్ ఆట తీరుని ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఫ్రెండ్ గా తనని సపోర్ట్ చేయకపోవడాన్ని సిరి తట్టుకోలేకపోయింది. దీనితో సిరి షణ్ముఖ్ ఫై మండి పడింది. నువ్వు ఫేక్ ఫ్రెండ్ అంటూ అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ తర్వాత సిరి షణ్ముఖ్ ని దగ్గరకు కూడా రానివ్వలేదు.ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక దీప్తి సునైనా నుంచి షణ్ముఖ్ ఇప్పటివరకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదని, ఎందుకు షన్ను చాలా బాధ పడుతున్నాడు అని సిరి చెప్పింది.
ఈ క్రమంలోనే తన ప్రియురాలు దీప్తి గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు జస్వంత్. దీప్తి సునైనా అలిగితే వేరే లెవెల్ లో ఉంటుంది అని తనలో తాను మాట్లాడుతున్నాడు.దీప్తి సునయన ని భరిస్తే ఎవరినైనా భరించవచ్చు అని తెలిపాడు. ఆమె అలిగితే వేరే లెవెల్ లో టార్చర్ ఉంటుంది అంటూ తన ప్రియురాలి విషయంలో తాను ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడు చెప్పకనే చెప్పేశారు షణ్ముఖ్ జస్వంత్.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…