Shriya Saran:తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిన నటిమని శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలిగిన శ్రీయ ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రియ రహస్యంగా ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులకు కుమార్తె కూడా ఉంది. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి శ్రియ తన భర్తతో కలిసి ఈవెంట్లకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.
ఈ విధంగా ఈమె ఎప్పుడు బయటకు వచ్చిన తన భర్తతో కలిసి బహిరంగంగా మీడియా ముందు లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం జరుగుతుంది.ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా కెమెరా ముందు ముద్దులతో రెచ్చిపోయిన ఈ జంట తాజాగా మరోసారి అందరి ముందు తన భర్తకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఇది సాధారణమైన విషయంగా పరిగణిస్తున్నాము..
ఇలా బహిరంగంగా అందరి ముందు లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం ఏంటి అంటూ.. పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ పై స్పందించిన శ్రియ ట్రోలర్స్ కి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈమె స్పందించి తన భర్తకు తాను కిస్ పెడితే తప్పేంటి.. ఇది తాను సర్వసాధారణమైన విషయంగా భావిస్తున్నాను. ఆండ్రీ సైతం ఈ విషయాన్ని సాధారణమైన విషయంగానే పరిగణిస్తున్నారు. ఇలా ముద్దు పెట్టడంలో తప్పేముంది అంటూ ఈమె తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించి తన స్టైల్ లో సమాధానం చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…