Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున తన అభిప్రాయాలను తెలియజేస్తూ వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో శ్రీ రెడ్డి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె పవన్ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చిరంజీవి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈయన ముఖ్యఅతిథిగా పాల్గొనడమే కాకుండా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.రాజకీయాలలో కొనసాగాలంటే ఎంతో కటువుగా ఉండాలని ఎలాంటి మాటలు అన్నా పడాల్సి ఉంటుందని ఈయన తెలిపారు.
ఇంకోసారి విషపురుగును పక్కకు రానివ్వకు..
అందుకే తాను రాజకీయాలకు దూరమయ్యానని పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరినైనా అంటారు ఎవరితోనైనా పడతారు. ఎప్పటికైనా తనని సీఎంగా చూడాలన్నదే నా కోరిక అంటూ ఈయన మనసులో మాట బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ జగన్ తో కలిసి చిరంజీవి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… ఈ పక్కన ఉన్నాడే దొంగ బాడ్కవని ఎప్పుడో చెప్పాను విన్నారా జగనన్న.. వీడు తొందరపడి ముందే కూశాడు.. ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు. ఈ ఎదవ పీకే గాడు సీఎం అవుతాడట. ఇంకోసారి ఈ విషపు పురుగును నీ పక్కన రానీయకు ఇట్స్ మై ఆర్డర్ అనే అర్హత నాకు లేదు కానీ ఇది ఆర్డర్ అంటూ రాసుకొచ్చారు.ప్రస్తుతం శ్రీరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…