Shruthi Hassan: లిజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా శృతిహాసన్ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఎన్నో ఫ్లాప్ సినిమాలనే ఎదుర్కొన్నారు. ఇలా వరుస ప్లాప్ సినిమాలు ఈమెను వెంటాడటంతో చాలా మంది తనను భారీగా ట్రోల్స్ చేశారు.
ఈ విధంగా ఈమె ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన టాలెంట్ నిరూపించుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఈమె నటించిన వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి వంటి సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈమె తన ప్రియుడుతో కలిసి ప్రస్తుతం సహజీవనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా తరుచు తన ప్రియుడుతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా సోషల్ మీడియా వేదికగా తరచు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే శృతిహాసన్ తాజాగా అభిమానులతో ముచ్చటించగా ఓ అభిమాని తనని ఏకంగా మందు తాగుతావా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ తాను కేవలం మందు మాత్రమే కాదని డ్రగ్స్ కూడా తీసుకోను అంటూ సమాధానం చెప్పారు. అలాగే తాను ఎంతో హుందాగా జీవితం గడిపే నటిని అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…