Featured

కరోనా నుంచి కోలుకున్న వారిని.. వెంటాడుతున్న చర్మ వ్యాదులు..!

కోవిడ్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది ఈ మహమ్మారి. ఈ మహమ్మారి బారినుండి తప్పించుకోలేక ప్రాణాలు వదిలేసిన వారు కొందరైతే.. అదృష్టం బాగుండి ఈ మాయదారి రోగం బారినుండి తప్పించుకున్న వాళ్ళు మరికొందరు. అయితే కారోనా సోకిన తరువాత శరీరం బలహీనమవుతుండి. ఈ క్రమంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల ఇతర వైరస్‌లు సులువుగా దాడి చేసే అవకాశం ఉంది. తాజగా కరోనా నుండి కోలుకుంటున్న దశలో బాధితులకు చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని, అంతేకాకుండా గోళ్లకు సంబంధిన వ్యాధులు సోకుతున్నాయని తెలిపారు.

హెర్పిస్‌ అనే చర్మవ్యాధి కరోనా సోకినా రోగుల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఢిల్లీ, ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు చెందిన డెర్మటాలజిస్టు డాక్టర్‌ డి.ఎం.మహాజన్‌ చెప్పారు. ఈ హెర్పిస్‌ సోకడం వారికి నోటిపూత, చర్మంపై బొబ్బలు వస్తాయని అయన అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి ఈ చర్మ సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని అయన తెలిపారు. అయితే చర్మ సమస్యలను మ్యుకోర్‌మైకోసిస్‌గా (బ్లాక్‌ ఫంగస్‌) భావిస్తున్నారని తెలిపారు. కానీ ఈ రెండూ చర్మ వ్యాదులు వేర్వేరు అని, దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇక కరోనా చికిత్సలో మితిమీరి స్టెరాయిడ్లు, ఇతర మందులను తీసుకోవడం వల్ల బాధితుల్లో క్యాండిడా ఫంగస్‌ సోకుతోందని వెల్లడించారు. దీనివల్ల జననేంద్రియాలపై తెల్ల మచ్చలు కనిపిస్తాయన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

6 minutes ago

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

2 hours ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

2 hours ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

2 hours ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

2 hours ago

రూ.10 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మంగ్లీపై వివాదం మరింత ముదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…

3 hours ago