Sudheer Babu -Payal Rajputh: కృష్ణ మేనల్లుడిగా, మహేష్ బావగా సుధీర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈయన హీరోగా పలు సినిమాలలో నటించినా ఈయనకు ఏది సరైన బ్రేక్ ఇవ్వలేదని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలను అందుకొని ఈయన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కృతి శెట్టితో కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమా చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సుధీర్ బాబు హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన తీస్ మార్ ఖాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా తాజాగా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబు, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు హాజరయ్యారు.ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక కోసం పాయల్ రాజ్ పుత్ వేసుకున్న డ్రెస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఈమె తన ప్యాంటు మొత్తం చిరిగిపోయి ఉన్న విధంగా డిజైన్ చేశారు.ఇలా ఈ ప్యాంటు వేసుకొని రావడంతో ఒక్కసారిగా తన డ్రెస్సింగ్ స్టైల్ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అయితే సుధీర్ బాబు తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి మనసులో దాచుకోలేక తన డ్రెస్ పై దారుణమైన కామెంట్ చేశారు.ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ పాయల్ నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను ఓ మంచి డ్రెస్ కొనుక్కో అంటూ వేదికపైనే తన పరువు తీశాడు.
ఇలా పాయల్ డ్రెస్ గురించి సుదీర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా అభిమానులను ఉద్దేశిస్తూ… మీరు ఒప్పుకోరేమో మీకు ఇలాగే బాగున్నట్టుంది అంటూ సుధీర్ బాబు మరో సెటైర్ వేశారు. మొత్తానికి ఈమె డ్రెస్ చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇదే అయినప్పటికీ సుధీర్ బాబు మాత్రం తన ఫీలింగ్ దాచుకోకుండా బయటకు చెప్పడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…