General News

పాఠశాల విద్యార్థినిపై స్వీపర్ అత్యాచారయత్నం.. టాయిలెట్లోనే ఘోరంగా..!

మహిళల రక్షణ కొరకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధులు మారడం లేదు. ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చట్టాలు అంటే అస్సలు లేక్కే లేనట్టుగా వ్వవహరిస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనిపించిందంటే చాలా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలవ్వ వరకు వవరినీ వదలడం లేదు

తాజాగా ఇలాంటిదే ఒకటి యూపీలో చోటు చేసుకుంది. టాయిలెట్ కు వెళ్లిన బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.. ఆపాఠశాలకు చెందిన స్పీపర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది తాజాగా ఓ స్కూల్ విద్యార్థినిపై ఆ పాఠశాలలో పని చేసే స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. టాయిలెట్‌కు వెళ్లిన బాలికపై స్వీపర్ ఈ దారుణానికి తెగబడ్డాడు. ఆ స్కూల్ వారణాసిలో ఉంది.

సింకు అనే వ్యక్తి స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఈ పాఠశాలకు చెందిన ఓ మైనర్ బాలిక క్లాసులు జరుగుతున్న సమయంలో టాయిలెట్‌లోకి వెళ్లింది. అతడు ఆ సమయంలో టాయిలెట్ క్లీన్ చేస్తున్నాడు. అదే సమయంలో టాయిలెట్ వెళ్లిన ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ బాలిక భయంతో వణికిపోతూ.. కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి నేరుగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది.

ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడే ఉన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

15 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

16 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

17 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

17 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

19 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

19 hours ago