మహిళల రక్షణ కొరకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధులు మారడం లేదు. ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చట్టాలు అంటే అస్సలు లేక్కే లేనట్టుగా వ్వవహరిస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనిపించిందంటే చాలా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలవ్వ వరకు వవరినీ వదలడం లేదు
తాజాగా ఇలాంటిదే ఒకటి యూపీలో చోటు చేసుకుంది. టాయిలెట్ కు వెళ్లిన బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.. ఆపాఠశాలకు చెందిన స్పీపర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది తాజాగా ఓ స్కూల్ విద్యార్థినిపై ఆ పాఠశాలలో పని చేసే స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. టాయిలెట్కు వెళ్లిన బాలికపై స్వీపర్ ఈ దారుణానికి తెగబడ్డాడు. ఆ స్కూల్ వారణాసిలో ఉంది.
సింకు అనే వ్యక్తి స్వీపర్గా పని చేస్తున్నాడు. ఈ పాఠశాలకు చెందిన ఓ మైనర్ బాలిక క్లాసులు జరుగుతున్న సమయంలో టాయిలెట్లోకి వెళ్లింది. అతడు ఆ సమయంలో టాయిలెట్ క్లీన్ చేస్తున్నాడు. అదే సమయంలో టాయిలెట్ వెళ్లిన ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ బాలిక భయంతో వణికిపోతూ.. కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి నేరుగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది.
ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడే ఉన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…