ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. సింగరేణి సంస్థ లాభాల్లో 29 శాతం వాటాను…
తెలంగాణలో బిసి బంధు అమలు చేయాలన్నారు బిసి సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. బిసి బంధు పై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని అన్నారు. ఈ నెల…
సీఎం కేసిఆర్ కి ప్రశ్నలు సంధించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులకు సీఎం పదవి ఏమైందన్నారు రేవంత్ రెడ్డి. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి…
దళిత బంధు ఒక పథకం కాదు మహోద్యమం అన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ కరీంనగర్ లో పర్యటించిన ఆయన.. హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు…
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొసల్లే ప్రోగ్రాం కాదన్నారు. టిఆర్ఎస్ నేతలు గెలవలేమని నిర్ధారణకు వచ్చి చిల్లర…
హిందూ మతం మతం కాదు జీవనశైలి అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ దశ దిశ దుబ్బాక ఎలక్షన్ తో మారిందన్నారు. హిందువునని చెప్పుకునే…
కరీంనగర్ లో దళిత బంధు పై సోమేష్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు అమలు చేస్తామని ఆయన తెలిపారు. దళిత బంధు పై…
తెలంగాణ ప్రభుత్వం ప్రవేపెడుతున్న దళిత బంధుకు ఆదిలోనే నిరసన సెగ తాకింది. హుజరాబాద్ లో ప్రారంభం అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో.. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో…
హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నమ్మి అవకాశం ఇచ్చినందుకు సీఎంకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ…
సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు టీపీసిసి రేవంత్ రెడ్డి. ఖమ్మం జైలులో మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్…