దళిత బంధు ఒక పథకం కాదు మహోద్యమం అన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ కరీంనగర్ లో పర్యటించిన ఆయన.. హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత బంధు కొత్త చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు.
కాగా రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్ . రైతు బంధు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుందొన్నారు.తెలంగాణా సాకారం అయినట్లే ఎస్సీలు అభివృద్ధి కూడా జరగాలన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…