బంజారాహిల్స్ రోడ్ న 12 కారు భీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాల పైకి దూసుపోయిన కారు. ఈ ప్రమాదంలో పలువురు వాహనదారులు గాయపడ్డారు.
కాగా మాసబ్ ట్యాంక్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న మారుతి ఈకో వ్యాన్ అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాల పైకి దూసుకు పోవడంతో కింద పడిపోయారు వాహనా దారులు. ఆనంతరం స్థానికులు కార్ నడుపురుతున్న డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డావారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…